Blogger Widgets

శుక్రవారం, ఫిబ్రవరి 11, 2011

Thomas Edison

శుక్రవారం, ఫిబ్రవరి 11, 2011

Thomas Edison was more responsible than any one else for creating the modern world ....  No one did more to shape the physical/cultural makeup of  present day civilization.... Accordingly, he was the most influential figure of the millennium...."  
The Heroes Of The Age: Electricity And Man.American inventor, b. Milan, Ohio. A genius in the practical application of scientific principles, Edison was one of the greatest and most productive inventors of his time.


His popular inventions are :
Invented the electrical vote recorder1868.
Invented the universal stock ticker and the unison stop.1872.
Invented the motograph, automatic telegraph system, duplex, quadruplex, sextuplex, and multiplex telegraph systems, paraffin paper, carbon rheostat. 1872
Discovered "Etheric Force," an electric phenomenon that is the foundation of wireless telegraphy. 1875
Invented the electric pen used for the first mimeographs. 1876.

Invented the carbon telephone transmitter, making telephony commercially practical. This included the microphone used in radio.   Invented the phonograph. This was Edison's favorite invention. He sponsored the Edison Phonograph Polka to help popularize the new device.1877.
Discovered incandescent light and a system of distribution, regulation, and measurement of electric current-switches, fuses, sockets, and meters.  Radically improved dynamos and generators.1879.
Here is a beautiful 50 Year Commemorative Edison Light bulb. This beautiful replica of Edison's first lamp has a wood base, is 6.75 inches tall and has a 2.25 inch diameter globe. It also has a perfect helical carbon filament, crisp clear glass and is in exceptional working condition. In 1879 Edison made his first successful incandescent lamp. After "50 years" of success, a working replica of Edison's 1879 lamp, the First Edison Light Bulb Commemorative, was offered to the public in October of 1929. The great depression occurred just days after this 50 year Edison Commemoration Lamp was put on sale for the first time. These replica Edison lamps did not sell well as a result. That history makes the 50 Year Commemorative Edison Light bulb perhaps the most collectable electric lighting product produced in the 1920's.Invented the magnetic ore separator.
Discovered the "Edison Effect," the fundamental principle of electronics.1880.
Discovered a system of wireless induction telegraph between moving trains and stations. He also patented similar systems for ship-to-shore use. 1885.
Invented the motion picture camera.1891.
Invented the fluoroscope. the fluorescent electric lamp.1896.
Invented the nickel-iron-alkaline storage battery. 1900.
Invented the electric safety miner's lamp.  Discovered the process for manufacturing synthetic carbolic acid. 1914.
Conducted special experiments on more than 40 major war problems for the Navy Department. Edison served as Chairman of the Naval Consulting Board and did much other work on National Defense.1915.
Tested 17,000 plants for rubber content as a source of rubber in war emergencies. A piece of vulcanized rubber was made from a Goldenrod strain he developed.1927-1931.

బుధవారం, ఫిబ్రవరి 09, 2011

రథసప్తమి

బుధవారం, ఫిబ్రవరి 09, 2011


నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll
ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.


శనివారం, ఫిబ్రవరి 05, 2011

జోసెఫ్ ప్రీస్ట్‌లీ c/o O2

శనివారం, ఫిబ్రవరి 05, 2011


మనం ప్రాణాలతో వుండగలటానికి కారణం మనం ఉపిరి పీల్చుకోటం వల్లన అని తెలుసు అయితే మనం పీల్చుకొనే వాయువు పేరు ఆక్సిజన్ ( O2) అనికూడాతెలుసు.భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం  దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం.   ఆక్సిజన్ ను మొట్ట మొడట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే  జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804)  18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్‌లీ చాలా Gases  ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్‌ మోనాక్సైడు( CO), నైట్రస్‌ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్‌లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్.  ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.

ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్‌ ప్రీస్‌ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జర్మన్‌, అరబిక్‌ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్‌ ఫ్రాంక్లిన్‌ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America  వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా  Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్‌ మ్యూజియంగా ప్రకటించారు.

గురువారం, ఫిబ్రవరి 03, 2011

John Gutenberg

గురువారం, ఫిబ్రవరి 03, 2011


John Gutenberg అసలు పేరు Johannes Gensfleisch zur Laden zum Gutenberg (c. 1398 – February 3, 1468) 
జర్మన్ బంగారం వస్తువులు తయారు చేసే వారి కుటుంబంలో జన్మించాడు గుఠన్బర్గ్.  మనకు అcచు యంత్రమును పరిచయం చేసిన వ్యక్తి ఈయన.  గుటన్బర్గ్ కదిలే టైప్ ప్రిన్టర్ ను కనుక్కొన్నరు.  మనకు పుస్తకాలు ప్రిన్ట్ చెసుకోనెవిదంగా తయారు చేసారు. మనకు ఆదునికకు దారి చూపారు అనుకోటంలో తప్పులేదు. 

గుఠన్బెర్గ్ మొట్టమొదటి యూరోపియన్ కదిలే టైప్ ప్రిన్టర్ ను ఉపయోగించాఢు ఇంచుమించు 1439 వ సంవత్సరంలో కావచ్చు. గుటన్బర్గ్ అచ్చుయంత్రం కనుక్కోకముందునుండి అచ్చులు వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఆయిల్ ప్రిన్ట్, వుడ్ ప్రిన్ట్,అద్దకం వంటివి మొదలు పెట్టారు అప్పటివారు.
గుటన్బర్గ్ కనుక్కొన్నది ఆదునికమైనది.   అలాంటి గుఠన్బెర్గ్ తలచుకున్నందుకు సంతోషిస్తున్నాను.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)