Blogger Widgets

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

మంగళవారం, జనవరి 24, 2012

How many squares are there?

మంగళవారం, జనవరి 24, 2012

 How many squares are there on a chessboard or checkerboard?


మొత్తకురే అమ్మలాల

చిన్ని కృష్ణుని అల్లరి మితిబారినది.  వాని అల్లరి వారి భరించలేక పోతున్నారు.  ఒక గోపెమ్మ చిన్ని కృష్ణుని కొట్టబోయినది. మరో గోపెమ్మ వారించెను.  రేపల్లె వెన్న దొంగ కృష్ణుడు ను యశోదమ్మ కొట్టబోయినది.  అప్పుడు అమ్మ కాలమీద పడినాడు చిన్నివాడు.   అందితే జుట్టు  అందకపోతే కాళ్ళు కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసుగా తీసుకున్నాడు. తన స్నేహితులతో ఊరిమీదికి బోయి, గొల్లల వాడలలో ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు బుక్కినాడు.  
గోప కృష్ణుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోటికి గట్టినది. అది అంత తేలికా ? అప్పుడు శ్రీ కృష్ణునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు. 
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్యచకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు. 
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.  అంత గొప్ప సన్నివేశానికి చూడటానికి రెండు కళ్ళు అయినా సరోపోవు కదా.  ఇదంతా కృష్ణమాయ .
మొత్తకురే అమ్మలాల -ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు 

చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా 
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు 
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక 
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు 

రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట 
మువ్వల గంటల తోడి ముద్దు లాడు 
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె 
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు 

వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా ! 
మూల జన్ను గుడిచీని ముద్దులాడు 
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి 
మూలభూతి దానైన ముద్దులాడు 


'జన గణ మన' @ 100 సంవత్సరాలు

'జన గణ మన' 
'జన గణ మన' నేటికి 100  సంవత్సరాలు నిండింది.
ఏ ఇతర దేశభక్తి గీతము కూడా మన భారత పాటలా వుండదు అనటంలో అతిశయోక్తి లేనేలేదు.  ఈ పాట do or  die అన్నట్టు మంచి పట్టులాగ వుంటుంది.  ఈ గీతము మనము  క్రీడా రంగంలోను సరిహద్దులవద్ద, అది మనకు ఒక మార్గం  జన గణ మన.
డిసెంబర్ 27, 1911 న భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో మొదటి సారిగా నోబెల్ గ్రహీతరవీంద్రనాథ్ ఠాగూర్ మరియు పాడిన కూర్చాడు జన గణ మన గీతాన్ని.  భారత జాతీయ గీతం జనగణమనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతంగా యునెస్కో గుర్తించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గీతంపై వివాదాలు కూడా లేకపోలేదు. ఇందులోని సింధు పదాన్ని తొలగించాలని కొందరు కోర్టు కెక్కగా దానిని కోర్టు తిరస్కరించింది. అలాగే తెల్లదొరలను ఈ గీతం రాశారనే వివాదం కూడా ఉంది. తెల్లదొరలను కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి దానిని ఎలా ఆమోదించాలని ప్రశ్నించే వారూ ఉన్నారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకే రవీంద్రుడు ఈ గీతాన్ని రాశారని, ఆయన స్వతహాగా రాయలేదని అంతేకాకుండా గీతానికి బాణీలు కట్టింది తానేనని నేతాజీ అనుచరుడు ఒకరు తెరపైకి వచ్చారు.
ఈగీతానికి 100 ఏళ్ల చరిత్రలో జాతీయ గీతం ఒక రక్తపాత విభజన, జాతీయవాద ఉద్యమం మరియు ప్రముఖ ఉద్యమాలు ప్రారంభమై మంచిగా ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి బాగా దోహదపడింది. ఇది జాతీయ జెండా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా సందర్భాల్లో ఎగుర వెయ్యటానికి, క్రీడా విజయాలు సాధించే  సమయంలో ఈ గీతం వారికి తోడుగా వుంటుంది.
ఒక బ్రహ్మ గీత రాసిన శైలి లో రాసిన ఈ జన గణ మన అధికారికంగా జనవరి 24, 1950 న భారత జాతీయ గీతం గా రాజ్యాంగ సభ స్వీకరించారు. జన గణ మన గీతం మరింత జాతీయ ఐకమత్యాన్ని పెంచేవిధంగా వుంటుంది.  ఇది నేతాజీ బోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ 1946 లో జాతీయ గీతంగాను  మరియు మహాత్మా మహాత్మా గాంధీ గారు కూడా జన గణ మన ను వాడటం.  గాంధి గారు ఇలా అన్నారుట  "పాట మా జాతీయ జీవితంలో ఉత్తమ స్థానాన్ని పొందింది" అని చెప్పాడు. 'జన గణ మన',  భారతదేశం యొక్క 1947 రిపబ్లిక్ జాతీయ గీతంగా గుర్తించారు.
రవీంద్రుడు ఈ జనగణమనను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రుడే. జనగణమనను మన భారత రాజ్యాంగం 1950 జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించింది. ఆయన మొదటిసారి బెంగాళీలో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువదించారు.
AR రెహమాన్ మరియు లతా మంగేష్కర్  భారతదేశం యొక్క మ్యూజిక్ ప్రపంచం ద్వారా జాతీయ గీతం  హృదయపూర్వక కూర్పు కొత్త వయసు, కొత్త సంగీతం కట్టిపడేశాయి. 
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఒక ఉప్పొంగే దేశంగా ఈ గీతము పైకి ఎత్తి వేసింది.  ఈ గీతము అప్పుడు అందరి ఇళ్ళలోనూ. ప్రతీ ప్రదేసములోను, ప్రభుత్వ కార్యాలయలోను ఉన్నప్పుడు ఖచ్చితమైన సమయంలోను, టీ దుకాణాల్లో మరియు రోడ్డు పక్కన ఈ గీతము మారుమోగింది.
ఆసక్తికరంగా  ఠాగూర్ మాత్రమే సంగీతకారుడుగా పంకజ్ కుమార్ ముల్లిక్ తన పద్యాల వరకు ట్యూన్ సెట్ కూడా అతన్ని 'రాబింద్రసంగీత్' యొక్క భావాలు మార్చే వీలు లేదు స్వయంగా వచ్చింది. ముల్లిక్ ఒకసారి కూడా 'జన గణ మన' కోసం గాన శైలిని తయారు చేసారు. ఇది  ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కోరాడు.
అయితే ఈగీతానికి నియమాలు వున్నాయి.  ఆ నియమాలు ఏమిటి?
జాతీయ గీతం యొక్క  కూర్పు 52 సెకన్లు పడుతుంది. మొదటి మరియు చివరి పంక్తులు (మరియు ప్లే 20 సెకన్లు  తీసుకొని)కలిగి ఉన్న ఒక చిన్నదైన వెర్షన్ కూడా అప్పుడప్పుడు ప్రదర్శించారు.
Text మాత్రము బెంగాలీ లో వుంది కొంత సంస్కృతంలో ఉంది (పాక్షిక-సంస్కృతం టెక్స్ట్). అది అనేక ఆధునిక భారతీయ భాషల్లో ఆమోదయోగ్యంగా వుంది, కానీ ఉచ్చారణ గీతం యొక్క singing సంబంధించిన నియమాలు మరియు నియంత్రణలు  చూపించారు.  ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, భారతదేశం అంతటా గణనీయంగా మారుతూ ఉంటుంది.
గీతం పాడిన లేదా ఆడతారు ఉన్నా ప్రభుత్వం రూల్బుక్, ప్రకారం, ప్రేక్షకులు నిలబడే వుండాలి. అయితే, ఒక రీల్ లేదా డాక్యుమెంటరీ కోర్సులో గీతం చిత్రం భాగంగా ఆడాడు ఉన్నప్పుడు, మాత్రము ప్రేక్షకుల నిలబడుట అన్నదాని గురించి ఒక  అంచనా లేదు. నిలబడుట  చిత్రం ప్రదర్శన అంతరాయం కలిగి ఉంటుంది.  మరియు అంతేకాకుండా గీతం యొక్క గౌరవం చేయటం అంత కంఫోర్ట్ గా వుండదు.
వందేళ్లు పూర్తి చేసుకున్న జనగణమనకు ప్రపంచ రికార్డును ఈనాడు తీసుకు వచ్చే దిశలో గీతాలాపన జరుగుతోంది. ఈ గీతాలాపన మంగళవారం ఉదయం ఏడు గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని మహతి కళామందిరంలో ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జనగణమన గీతాలాపన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది.  ఇందుకోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరయ్యారు.   ఈ గీతాన్నికి కచ్చితంగా గిన్నిస్ రికార్డు రావాలని కోరుకుంటు జాతీయ గీతానికి 100 నిండిన సందర్బముగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
జయ్ హింద్ 

సోమవారం, జనవరి 23, 2012

Can you find the baby?

సోమవారం, జనవరి 23, 2012


Can you find the baby?




Ballero

Check inside the game for instructions on how to play Ballero

నేతాజీ సుభాష్ చంద్రబోస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈనాటి రోజు జన్మించారు  జనవరి 23, 1897. నేతాజీగా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.  ఒకవైపునుండి  గాంధీ  మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తు వుండగా.  సుభాష్ చంద్రబోస్ వంటి వారు హింసాయుధ పోరాటం వల్ల మాత్రమే స్వాతంత్రము పొందగలమని బలంగా నమ్మారు.  హింసాయుధము తోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది పూర్తిగా ఆచరణలో పెట్టిన గొప్ప మహనీయుడు.  
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. చాలా సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.  బోసు రాజకీయ అభిప్రాయాలుజర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయికొందరు వీటిని విమర్శిస్తేమరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారుఅతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికిఅతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.  ఇలాంటి గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు ను గుర్తు చేసుకొని మన దేశం మీద భక్తి పెంచుకోవాలని తలచాను.  

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di Tom and Jerry Style

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di 

విక్టోరియా రాణి

Queen Victoria
బ్రిటన్‌ రాణి విక్టోరియాఇంగ్లండుకు చెందిన మహారాణి 
1858 నుండి 1947 మధ్య భారత దేశము లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుందిబ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న పాలనను 1858లో విక్టోరియా రాణి కిరీటాని ధరించిన తరువాత 1876లో ఈమెను భారత దేశపు సామ్రాఙ్ఞిగా ప్రకటించారు, అప్పుడు ఈమె పాలనా వ్యవస్థను సంస్థాగతం చేయబడిందిబ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 1947 వరకూ కొనసాగింది.  ఈమె జీవించి ఉన్నంత కాలము భారత దేశాన్ని పరిపాలించినది.
విక్టోరియా పూర్తిపేరు అలెగ్జాండ్రినా విక్టోరియా.  ఈమె 24 మే 1819 న జన్మించారు.   ఈమె United Kingdom of Great Britain‌ మరియు ఐర్లాండ్ కు క్వీన్‌ గా 1837 వ సంవత్సరము జూన్‌ 20 నుంచి ,‌ తరువాత  1876 వ సంవత్సరము  మే 1 నుంచి భారత దేశంలోని బ్రిటిష్‌ రాజ్యానికి తొలి రాణిగా మరణించే వరకు కొనసాగారు.   ఈమె 22 జనవరి 1901 వ సంవత్సరములో మరణించింది.  విక్టోరియా రాణి  బ్రిటీష్‌ రాజుల కంటేను , అదే విధంగా చరిత్రలోని ఇతర రాణుల కంటే ఎక్కువ కాలం పరిపాలించారు. 
ఈమె పరిపాలించిన కాలాన్ని విక్టోరియన్‌ ఎరా అంటారు కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో పారిశ్రామికసాంస్కృతికరాజకీయశాస్త్రసైనిక రంగాలు అభివృద్ధి సాధించాయి.
ఈమె తన 18 ఏట పాలనా బాధ్యతలు పొందిందిఆమె సింహసనం అధిష్టించే నాటికే బ్రిటన్‌ రాజ్యాంగం ఉన్న సుస్ధిర సామ్రాజ్యంరాజు లేదా రాణికి కొన్ని స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయివాటిని ప్రధాన మంత్రి సలహా మేరకు అమలు చేయవచ్చుకానీ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేదిఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా విస్తరించిందిరవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు సంపాదించుకున్నది.  

శనివారం, జనవరి 21, 2012

కొండవేలనెత్తినట్టి గోవిందా

శనివారం, జనవరి 21, 2012

అన్నమాచార్యులవారు రాసిన మరో అద్భుతమైన సంకీర్తన కొండవేలనెత్తినట్టి గోవిందా అన్న కీర్తన. ఈ సంకీర్తనలో  శ్రీ కృష్ణుని అద్భుతంగా వర్ణించారు.   కృష్ణుని అనేక రకాలుగా వర్ణించారో ఈ అన్నమయ్య.  స్వామీ వారిమీద కీర్తనలు రచించిన అన్నమయ్య అదృష్టవంతుడో లేక ఆ స్వామే అదృష్టవంతుడో కదా.   ఈ కీర్తనలు మనం ప్రతీ రోజు  గుర్తుచేసుకుంటుంన్నందుకు మనం మాత్రం అదృష్టవంతులమే కదా.  

                  
కొండవేలనెత్తినట్టి గోవిందా నిన్ను

గొండించేరు యశోదకు గోవిందా


గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ-

కొల్లల చీరలిమ్మని గోవిందా

గొల్లు వెన్న దొంగిలగ గోవిందా నిన్ను

కొల్లున నవ్వేరు వీరె గోవిందా


గోవుల గాచేవేళ గోవిందా పిల్ల

గోవిని వలచిరి గోవిందా

గోవాళులై యమునలో గోవిందా నీకు

కోవరమున్నారురా గోవిందా


కొట్టేటి వుట్లకింద గోవిందా నీతో-

గొట్టెవాటై పెనగేరు గోవిందా

గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా కూడి

గొట్టాన బెట్టేరు బత్తి గోవిందా

Save Our Mother Earth


Our earth is in trouble and it needs your help! 
Everyday, the air is being filled with poisonous fumes from vehicles, the water is polluted by toxic wastes from our industries and the forests are being cut down.  All these are slowly putting the earth in danger.

Why should I worry, you may ask. There is just one very example reason. We live on this earth and this is the only place we have. We can't live in space. If we treat the earth so badly.  It will so dirty we won't be able to live on it anymore. If we treat it well, the earth will stay a clean place, perfect for living.  So, it's our job to help save the earth.   The earth now needs all the friends it can get.  But then how can we make the earth a better place to live in?  First, we need to be Eco-conscious. Being Eco-conscious means being aware of what you are doing, buying, using and what it does to the environment.  A little awareness and thing you could do is to reduce air pollution.  You could walk or bike to school it you live close by.  Taking a public transport like bus would be suitable for those who live for away.  Car pool in your area if you by car. 
  • The second thing we must know is that some resources are limited on earth.  
  • Turn off the lights and fans in your room when you leave. 
  • Before you open the refrigerator, decide what you want to take from it.
  • This not only prevents warm air from entering the refrigerator but also conserves energy.
  • The next thing you could do is to conserve water.  
  • Take a five minute shower instead of a long bath.
  • Turn off the tap as soon as  you have filled the bucket.
  • While you brush you teeth don't keep the water flowing.
  • The next thing you could do is to shop wisely.
  • Many children discard all the old pencils, pencil cases, notebooks, bags, lunch boxes, uniforms and shoes at the end of each year and buy all new supplies.
  • Just because they are old doesn't  mean, they don't work any more.
  • You can give away things like shoes, uniforms, clothing or things you think you cannot use to someone   who needs it rather than littering them all over the place and buying more.
  • So, the next time you want to buy something, as yourself if you really need it.
  • Be creative when wrapping gifts.
  • Instead of expensive gifts wraps, cover the gifts with comics or magazine pages.
  • Save and re-use decorative ribbons and bows.
  • When you go to supper market with you mom, carry cloth bags.
  • Say 'no' to plastic bags.
  • And last, but not the least, plant trees. 

There  is a well-known slogan " Each one plant one."  So go ahead and do your bit to make this earth clean and green.  "Small drops form an ocean" is a well known saying.  The little things we do can go a long way in protecting Mother Earth.  So let us all come together in our effort to save our planet earth because it's the only one we've got.

శుక్రవారం, జనవరి 20, 2012

Brain Test

శుక్రవారం, జనవరి 20, 2012

I played the Game. Simply super.  
Enjoy The Game.


గురువారం, జనవరి 19, 2012

కానరటె పెంచరటె

గురువారం, జనవరి 19, 2012

నంద యశోదల ముద్దు బిడ్డగా వెలసిన శ్రీకృష్ణుడు తన చిలిపి అల్లరి పనులతో విసిగిన గోపవనితలు యశోదమ్మకు కృష్ణునివల్ల వారికీ కలిగిన కష్టాన్ని విన్నవించుకొని వారు ఊరు విడిచివెళ్లిపోతామని మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పారు గోపవనితలు.  వారు అలా చెప్పుతుంటే  యశోద చాలా బాధ పడినది.  అప్పుడు యశోద గోపవనితలతో ఇలా అన్నది. నేను కూడా మీవలెనే కంటిని ఈ బిడ్డని.  పిల్లలు చేసే అల్లరిని ఆమె సమర్ధిస్తున్నది. 
 అది అన్నమాచార్యులవారు ఇలా అందంగా రచించారు. ఇలా అందంగా వర్ణించటము ఎవరి తరమూకాదేమో అన్నట్టు రాసారు అన్నమాచార్యులవారు. 
కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||
మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆసపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||
చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||

బుధవారం, జనవరి 18, 2012

"సు-ప్రభాతము"

బుధవారం, జనవరి 18, 2012


 
ధనుర్మాసము లో తిరుప్పావై తో స్వామిని మేలుకోలుపుతారు.  ఆనెల రోజులు కలియుగ దేవుడు వెంకటేశ్వరునికి సుప్రబాత సేవ చేయరు.  తక్కిన రోజులలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు.  ఈ సుప్రభాతం మొట్టమొదట ఎవరు రాసారు అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి. 
మనము తెల్లవారి లేవగానే అందరకు good  morning చెపుతాము కదా అదే సుప్రభాతము.  
"సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధంశ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.  
రామాయణం బాలకాండలో  శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.  
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు  రామాపురుషోత్తమాతూర్పు తెల్లవారుచున్నదిదైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదినిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు  విశ్వామిత్రులవారు. దీని తరవాత నే మిగిలిన శ్లోకాలు వస్తాయి .
హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు  నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు.  ప్రఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ..1361 నుండి 1454  సంవత్సరం మధ్యలో జీవించారు ఆమద్య కాలంలో  అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.   సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.
వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు సంఖ్య ఇలావున్నాయి.
స్వామీ మేలుకొలుపు : 29 శ్లోకాలు వీటిని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్ రచించినారు .
వెంకటేశ్వర స్తోత్రం భగవంతుని పై కీర్తనలు)  : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి ( భగవంతునికి శరణాగతి): 16 శ్లోకాలు
 శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశంగురువులకుభగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి యొక్క ముఖ్యలక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము (పూజానంతరము జరిపే మంగళము) : 14 శ్లోకాలు 
  భాగాన్ని మణవాళ మహాముని రచించారు అని అంటారు.
జై శ్రీమన్నారాయణ్

పార్లమెంటు భవనం



పార్లమెంటు భవనం గురించి తెలియని వారు వుండరు.  చదువుకోని పిల్లలను అడిగినా చేప్తారు పార్లమెంట్ గురించి.  సులువుగా చెప్పేస్తారు అక్కడ రాజకీయనాయకులు డబ్బలాడుకుంటారు అని.  అలాంటి పార్లమెంట్ అయిన  మన భారత పార్లమెంట్ కు ఈరోజు ఒక ప్రత్యకమైన రోజుగా చెప్పుకోవాలి.  పార్లేమేంట్ కు ఇంకోపేరు సంసద్ అని పేరు వుంది సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది దీనికి అర్థం ఇల్లు లేక భవనం.
భారత పార్లమెంటు భవనాన్ని ఒక  బ్రిటిష్ ఆర్కిటెక్ట్ Lutyens రూపకల్పన మరియు సర్ హెర్బర్ట్ బేకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణము.  దీనిని "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.  ఇది ప్రత్యేకమైన డిజైన్ ఇది ఒక సర్క్యులర్ బిల్డింగ్.  ఇది అనేక స్తంబాలు కలిగి వృత్తాకార  నిర్మాణము.  ఇది పోర్చుగీసు వారి నిర్మాణానికి అద్బుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  భవనం పని 1921 లో ప్రారంభమైంది అది ఆరు సంవత్సరాల తరువాత పూర్తయింది. ఈ భవనం జనవరి 18, 1927  భారతదేశం లో లార్డ్ ఇర్విన్ అను  అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ప్రారంభించారు. ఆగష్టు 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ పార్లమెంట్ భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం యొక్క గుర్తుగా వుంది.
పార్లమెంట్ భవనము పైకప్పుకు 257 గ్రానైట్ స్థంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో వుంది. రాష్ట్రపతి భవన్ కు చాలా దగ్గరగా వుంది.
ఇది ఒక వృత్తాకార నిర్మాణం రూపకల్పన. దీని చుట్టుకొలత వ్యాసం ఒక మైలు వుంటుంది. ఇది  171 మీటర్లు ఉంటుంది. దానికి ఆకట్టుకునే గోపురం రెండు అర్థచంద్రాకార గదులు ఓర సెంట్రల్ హాల్. భవనం 144 క్రీం కలర్ ఇసుకరాయి స్తంభాలు తో జాలరు గల మొదటి ఫ్లోర్ లో మొత్తం ఓపెన్ కారిడార్ ఉంది. ఎరుపు ఇసుకరాయితో బాహ్య గోడలు ప్రతిధ్వని  రేఖాగణిత నమూనాల్లో చెక్కారు. సెక్యూరిటీ, నిబంధనలతో  మాత్రమే బయట నుండి చూడచ్చు.  ఈ నిర్మాణ అద్భుతమైనది. ఇది చుట్టుకొలతలో ఒక కిలోమీటరు వుండి దాదాపు వృత్తాకార నిర్మాణం గుమ్మటం వలెవుంది. ఇది భారత పార్లమెంటు ఒక ప్రత్యెక స్థానంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చర్చల యొక్క గృహముగా వుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)