వైరస్ ఎలా కనిపెట్టవలసి వచ్చిందో ముందు తెలుసుకోవాలి. 19వ శతాబ్దాంతంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలీన్ ఫిల్టర్ని కనుగొన్నాడు, దీని ద్వారా అన్ని బాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కాని వైరస్లు మాత్రం వేరుచేయబడేవి కాదు. దిమిత్రి ఇవనోవ్స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మొజాయిక్ వైరస్ (Tobacco Mosaic Virus) ను అధ్యయనం చేసాడు. పొగాకుల సారాన్ని (extract) వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్ట్రాక్టుకు వ్యాధిని ప్రబలింపజేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేసాడు. అదే సమయంలో, వడపోసినా చిక్కని వ్యాధి కారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బాక్టీరియాలు, వైరస్లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంతేకాక వైరస్లు కూడా బాక్టీరియాల వలె వ్యాధులను కలగజేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్లు బాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడినది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త (microbiologist) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు. అయితే వైరస్ వల్ల వ్యాధులు వస్తాయని తెలిసింది. అది జీవం వున్న జీవులుమీద పనిచేసాయంటే అర్ధం వుంది. నాకు ఆ విషయంలో కొంచెం క్లారిటీ వుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వుంది. మొబైల్స్ మరియు కంప్యూటర్ లు జీవం లేని (నిర్జీవమైన) వస్తువులు కదా మరి వాటికి వైరస్ రావటం ఏమిటి? అలా వచ్చిన వైరస్ వల్ల అవి పనిచేయకపోవటం ఏమిటి నాకు అస్సలు ఆవిషయం మాత్రం నాకు అర్ధం కాలేదు. మీకు తెలిస్తే దయచేసి నాకు తొందరగా చెప్పేయండి . నాకు జవాబు చెప్పినవారికి ముందుగానే ధన్యవాదములు.
సోమవారం, ఏప్రిల్ 09, 2012
శుక్రవారం, ఏప్రిల్ 06, 2012
జయ హనుమాన్.
శుక్రవారం, ఏప్రిల్ 06, 2012
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
లేబుళ్లు:
దేవదేవం భజె,
పాటలు,
పుట్టిన రోజులు,
Events,
greetings,
photos
గురువారం, ఏప్రిల్ 05, 2012
Which syllabus is best? SSC, or CBSE?
గురువారం, ఏప్రిల్ 05, 2012
My mom is planing to change me a school. You know at present I am studying 5th Class with SSC syllabus. My mom planning to join me in 6th in one of the good school, but the thing is we are in confusion about to join me in SSC or CBSE? Our actual requirement is I should be well and good in communication and also everything should be very good in presenting the information? Could you please suggest which is the good SSC syllabus or CBSE syllabus ? Please suggest us. |
ఉప్పుపై పన్ను
మహాత్మా గాంధీగారు బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ. 61సంవత్సరాల వయస్సులో మహాత్మా గాంధీగారు, తో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు. ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది. ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930 న మొదలు పెట్టారు ఈ దండి యాత్ర . ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట అనేది ముఖ్యమైన ఉద్దేశము. ఈ దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు. ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు. ఈ దండి యాత్ర పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు. ఈ దండి యాత్ర 5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి చేరుకుంది. లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు వేసేన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు. హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)