ఆదివారం, సెప్టెంబర్ 08, 2013
తొండమునే కదంతమును తోరపు బొజ్పయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మంద హాసమున్
కొండొక గజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ మోయి గణాధ పనీకు మ్రొక్కెదన్ || 1
తొలతన విగ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెదనే కదంతనా
వలపటి చేతి గండమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణా ధీప! లోక నాయకా ! 2
తలచితినే గణనాధుని! తలచితినే విగ్న పతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విగ్నములను తొలగుట కొరకున్ || 3
అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను బ్రాలు చెరకుర సంబున్
విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందు చేత ప్రార్ధింతు మదిన్ || 4
అంగముజేరి శైలతనయాస్తన దుగ్ద ములాను వేళబా
ల్యాంక విచేష్ట తుండమున యవ్వలి చన్గ వళింపబోయియా
వంకకుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
ళాంకుర శంకనంటెకు గజాస్యునిగొల్తు నభీష్ట సిద్దకిన్
ఈశునంత వాని నెదిరించి పోరాడి
మడిసినానిచేతె మరల బ్రతికి
సర్వవంద్యుడైన సానుజవదనకున్
అంజలింతు విఘ్న భంజనునకు
"తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్"
"అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్."
విద్యార్ధులకు వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||
పదహారు రూపాల గణపతులు.
1. బాలగణపతి 2. తరుణగణపతి 3. భక్తగణపతి 4. వీరగణపతి 5. శక్తి గణపతి 6. ధ్వజ గణపతి 7. పింగళ గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విఘ్న గణపతి 10. క్షిప్ర గణపతి 11. హేరంబ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. భువనేశ గణపతి 15. నృత్త గణపతి 16. ఊర్ధ్వగణపతి.
వినాయకుని అందమైన పాటల మణిహారమ్
తాతామామల - తాతాఅమ్మమ్మలు మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు.వారికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదే Grandparents Day గా జరుపుకుంటున్నారు. మనము వారితో పెంచుకునే ప్రత్యేక అనుబంధమునకు గుర్తుగా జరుపుకుంటున్నాము . Grandparents Day ను మొట్టమొదట గా McQuade అను మహిళ అనుసరించింది మరియు తాతామామల కోసం ఒక ప్రత్యేక రోజుస్థాపించడానికి తన ప్రచారాన్నిచేర్చటానికి ఆమెకి ప్రజల యొక్క ప్రేరణతో ఒక మహిళ, తనఆలోచనగా ప్రారంభమైంది. నేడు, Grandparents Day ఇతర పాత స్నేహితులు మరియు బంధువులు సందర్శించడానికి, మరియు ప్రతిచోటా సీనియర్లచే యొక్క జ్ఞానం, శక్తి మరియు శాశ్వత గుర్తించడానికి, వారి తల్లిదండ్రులు మరియు తాతామామల గౌరవం పెరుగుతుంది the United
States అంతటా లక్షల మంది ప్రజలు, జరుపుకుంటారు. వారు Grandparents Day జరుపుకోవటానికి మూడు కారణాలు చెప్తారు వారు.
1. తాతామామ్మలను గౌరవించుటకు.
2. తాతామామల వారి పిల్లల పిల్లలకు ప్రేమ చూపించడానికి అవకాశం ఇవ్వాలని.
3. తాతామామల సహాయం తో పిల్లలు మంచి తెలుసుకొని, పిల్లలు మానసికంగా
శారీరకంగా బలం గా, మంచి సమాచారం మరియు మార్గదర్శకత్వం వారి ద్వారా మంచి గా ఆవగాహనతో పెరుగుతారని .
అసలు వారు Grandparents Day జరుపుకోవటానికి కారణం జాతీయ తాతామామల డే కౌన్సిల్ McQuade, నేషనల్ తాతామామల డే స్థాపకులు descendents నిర్వహించిన ఒక లాభాపేక్షలేని సమూహం, తాతామామల గౌరవం intergenerational ప్రశంసలు మరియు చర్యలు ప్రోత్సహించడానికి వృద్ధాశ్రమం లో వున్నా సీనియర్ సిటిజెన్స్ ను
కలసివారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి. మనదేశం లో అయితే తాత మామ్మల మద్య చాలా మంచి అనుబందము వుంటుంది. చాలా మంచి విషయాలు, కధలు, కమామిషులు, ప్రపంచం లో మనం ఎలా వుండాలి. మన విజయం వెనకాల మన పేరెంట్స్ కంటే వారే ముందు వుంటారు. అలాంటి తాతమామ్మలను మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. వారిని వృద్దాశ్రమాల పాలు చేయకండి ఎదే నా విన్నపము.
so, I am wishing all senior citizens Happy Grand Parents Day.
Thank you.
యునైటెడ్ నేషన్స్ '(UN) అంతర్జాతీయ అక్షరాస్యత దినం ప్రతి ఏటా ప్రజల అవగాహన మరియు ప్రపంచంలో అక్షరాస్యత లేకపోవటం వల్ల వచ్చే సమస్యలుకు ఆందోళన పెరిగి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 8 న అంతర్జాతీయ అక్షరాస్యత దినం గా జరుపుకుంటున్నాము.
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO), దాని భాగస్వాములు అంటువ్యాధులలో మరియు HIV, క్షయ మరియు మలేరియా వంటి అంటువ్యాధులు మీద అవగాహన తెలియచేయటానికి , ఆరోగ్యకరమైన సమాజము ఏర్పరచుటకు అక్షరాస్యత ప్రాముఖ్యత చాలా వుంది అని ఈరోజును అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా ప్రోత్సహించడానికి ప్రారంభించారు.
యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ఈ రోజు ప్రజలకు అవగాహన మరియు వారి సొంత వర్గాలలో నిరక్షరాస్యత వల్ల వచ్చే సమస్యలపై ఆందోళన పెరిగింది. వార్తాపత్రికలు, అలాగే తక్కువ అక్షరాస్యత స్థాయిలు కోసం ఆందోళన వార్తా నివేదికలు, సంపాదకుడు లేఖలు వంటి చర్యలు ఈ పెరిగిన అవగాహన ఫలితంగా ఏర్పడ్డాయి. ఇతర కార్యకలాపాలు ద్వారా పఠనం సంఘాలు సహా పలు సంస్థలు ప్రచారం ఇవి ముఖ్యంగా సాంకేతిక మరియు సాహిత్యం సంబంధించి అక్షరాస్యత రోజు ప్రాజెక్టులు, ఉన్నాయి. UN అంతర్జాతీయ అక్షరాస్యత దినం ఒక ప్రపంచ ఒక ప్రభుత్వ సెలవుదినంగా పాటించటం ఉంది.
UN జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి అక్షరాస్యత డికేడ్ వంటి, జనవరి 1, 2003 న ఒక 10 సంవత్సరాల కాలం ప్రారంభంలో ప్రకటించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినం ప్రతి సంవత్సరం, UNESCO అక్షరాస్యత మరియు వయోజనవిద్య విదానాన్ని ప్రపంచవ్యాప్తంగా నేర్చుకునే స్థితిని అంతర్జాతీయ కమ్యూనిటీ ఏర్పరచింది.
నేడు, సెప్టెంబర్ 8 ఈరోజు ప్రపంచం మొత్తం 'అక్షరాస్యత మరియు శాంతి' కింద, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటుంది. అభివృద్ధి మరియు హింస మరియు పేదరికం పోరాటంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత వాటి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ అక్షరాస్యత దినం వివిధ కార్యకలాపాలు మరియు కార్యక్రమాలు జరుపుకుంటారు. భారతదేశం లో 'సంఘటిత మరియు స్ధిర అభివృద్ధి మహిళల అక్షరాస్యత' అంతర్జాతీయ సదస్సుకు, ఉంటుంది. కొన్ని పురోగతి సంవత్సరాల చేయబడింది ఉన్నప్పటికీ, నిరక్షరాస్యత ఇంకా, ముఖ్యంగా మహిళలు మరియు అమ్మాయిలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రభావితం చేస్తుంది. ఒక విద్యా హక్కు నిరాకరించబడింది చేసిన 72 మిలియన్ యువకుల వయోజన అక్షరాస్యత, కుటుంబ అక్షరాస్యత మరియు ప్రారంభ: ఇది కుటుంబ నేర్చుకోవడం కార్యక్రమం, ప్రారంభ బాల్య సంరక్షణ పర్యావరణం విస్తరించేందుకు లక్ష్యంతో సాగుతుంది. విద్య అన్నది బలవంతంగా కూడా నేర్చుకోవాలి.
అంతర్జాతీయ అక్షరాస్యత దినం
జరుపుకుంటున్నాం కనుక అందరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
గురువారం, సెప్టెంబర్ 05, 2013
గురుకృప లేనిదే ఏవిద్య రాణించదు. అన్నది అక్షర సత్యము. ఏమి సాదించాలంటే మనకు పూర్తిగా ఒక్కరే దిక్కు మనకి అదే గురువు. ఆ గురువును మనం సత్కరించటానికి ఒక రోజు వుండటం నిజంగా మంచి విషయం. మంచి గురువు మంచి శిష్యుని గురించి నిరంతరం వెతుకుతూనే వుంటారుట . అలాంటి గొప్ప గురువుకు సత్కరించుకోవాలి. మనకు పూర్తిగా తెలిసిన గురువు ప్రార్ధన
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమ:
"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..!ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను... విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందుగానూ సెప్టెంబర్ 5వ తేదీని "ఉపాధ్యాయ దినోత్సవం"గా "గురు పూజోత్సవం"గా జరుపుకుంటున్నారు. భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాలనాటి నుండి గురుశిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి. గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు.
భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.
మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అని అనేవారు సర్వేపల్లి.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
అలాంటి సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము.
ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు ముందుగా కుంకుమ బొట్టు పెట్టి , తరువాత గంధము పూసి, పండు , పువ్వులు, తాంబూలము, మరియు నేను స్వయంగా తయారుచేసిన గ్రీటింగ్స్ ఇచ్చి వారిని సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా స్కూల్ లో teachers day బాగాజరుపుకుంటున్నాము.
మీ అందరికీ కుడా టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ